No title


 *అమరావతి:*


*నేటి నుంచి వైసీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం*


 *రోజుకు 8 మంది ఎంపీలతో సమావేశం అయ్యే అవకాశం*


*ఒక్కొక్క ఎంపితో వన్ టు వన్ భేటీ కానున్న సీఎం*


 *పార్లమెంట్ పరిధిలో పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఫీడ్ బాక్ తీసుకోనున్న సీఎం*


*మంత్రివర్గ మార్పులపై కూడా ఎంపీలతో చర్చించనున్న సీఎం జగన్*

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.