*23–08–2021,*
*అమరావతి.*
*ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంప్ కార్యాలయంలో పూలుజల్లి నివాళులర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.*
*ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్.*


Thank You