*10–03–2022,*
*అమరావతి.*
*స్కోచ్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్ధానంలో నిలవడంతో అసెంబ్లీలో సీఎం శ్రీ వైయస్.జగన్ను కలిసి హర్షం వ్యక్తం చేసిన మంత్రులు.*
*వివిధ విభాగాల్లో స్కోచ్ అవార్డుల్లో ఏపీ మొదటి స్ధానంలో నిలవడంపై ఆనందం వ్యక్తం చేసిన మంత్రులు కురుసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, పి అనిల్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు.*
Thank You