విజయవాడ, 24-12-21
సుప్రీంకోర్టు సిజెకు సాదర స్వాగతం
సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కు మేళా తాళ లతో సాదర స్వాగతం పలికిన జిల్లా యంత్రాoగం.
కృష్ణా జిల్లా సరిహద్దు గరిక పాడు చెక్ పోస్టు ప్రదేశంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు సాదరంగా స్వాగతం పలికి, పుష్ప గుచ్చా లు అందచేసిన జిల్లా కలెక్టర్ జె.నివాస్,ఎస్పీ సిద్దార్థ కౌశల్.
వేదపండితులు పూర్ణకుంభం తో,మేళా తాళాలతో స్వాగతం పలుకుగా,పలువురు మహిళలు జాతీయ జెండా చేతపూని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కు అభివాదం తెలిపారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, హైకోర్టు రిజిస్ట్రారర్ జనరల్ ఏ.వి.రవీంద్రబాబు, రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ ఏ.గిరిధర్, లా సెక్రెటరీ సునీత,నందిగామ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి బి.శ్రీనివాస్ , డిఐజి రాజశేఖర్ బాబు,ఊమెన్ వెల్ఫేర్ కమీషనర్ కృతిక శుక్లా తదతరులు స్వాగతం పలికిన వారిలో వున్నారు.
Thank You