*08–11–2021,*
*అమరావతి*
*రేపు (09–11–2021) ఒడిశాతో చర్చల నేపథ్యంలో అధికారులతో ముఖ్యమంత్రి సన్నాహక సమావేశం*
*క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం శ్రీ వైయస్.జగన్*
*సమావేశానికి సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ , డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్సి సి నారాయణరెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ సూర్య కుమారి ఇతర ఉన్నతాధికారులు హాజరు*

Thank You