అమరావతి.

అమరావతి.


*వ్యవసాయ, అనుబంధ శాఖలు(హార్టికల్చర్, అగ్రి ఇన్‌ఫ్రా), మత్స్య, పశుసంవర్ధక శాఖలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


*వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పశుసంవర్ధక, డెయిరీ డవలప్‌మెంట్, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి వై మధుసూధన్‌ రెడ్డి, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న, ఏపీడీడీసీ డైరెక్టర్‌ డాక్టర్‌ అహ్మద్‌ బాబు, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, ఉద్యానవనశాఖ కమిషనర్‌ ఎఫ్‌ ఎస్‌ శ్రీధర్‌, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్‌, ఏపీ పుడ్ ప్రాససింగ్ సొసైటీ సీఈఓ ఎల్ శ్రీథర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరు.*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.