గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు & సంస్కృత అకాడమీ బాషా చైతన్య సదస్సు..

గుంటూరు


ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు & సంస్కృత అకాడమీ బాషా చైతన్య సదస్సు..


సదస్సులో పాల్గొన్న తెలుగు & సంస్కృత అకాడమి ఛైర్మెన్ డా" నందమూరి లక్ష్మీపార్వతి, నాగార్జున యూనివర్సిటీ రెక్టార్ వరప్రసాదమూర్తి, ప్రొఫెసర్లు, మేధావులు


*నందమూరి లక్ష్మీ పార్వతి,తెలుగు & సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ కామెంట్స్...*


యూనివర్సిటీలో తెలుగు & సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఆధ్వర్యంలో బాషా చైతన్య సదస్సు నిర్వహించారు.


తెలుగు భాషమీద గౌరవం పెంపొందించేలా సంసృత బాష అనుసంధానంగా బాషా చైతన్య సదస్సుని నిర్వహిస్తున్నాం


తెలుగు భాష సంస్కృత భాష నుంచే మమేకమైనదని అందరు గమనించాలి.


తెలుగు అకాడమిని తెలుగు & సంస్కృత అకాడమి గా పేరు మార్చటం తప్పులేదు.


గత ప్రభుత్వంలో చంద్రబాబు తెలుగు అకాడమీని పూర్తిగా నిర్వీర్యంచేశారు


గత ప్రభుత్వంలో పాఠ్యపుస్తకాల ముద్రణను నారాయణ సంస్థలుకు అప్పజేప్పటం అవి బ్లాక్ మార్కెట్ చేయటంతో విద్యార్థులు నష్టపోయారు


జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో తెలుగు అకాడమీ పూర్వ వైభవం వచ్చింది


తిరుపతి లో తెలుగు &సంసృతం అకాడమీ భవనం నెలకొల్పారు


పాఠ్యపుస్తకాల ముద్రణను చేపట్టాం 


విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి 


భాషాభివృద్ధి లక్ష్యంతో బాషా చైతన్య సదస్సులను రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో నిర్వహిస్తాం ...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.