ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని, మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీమతి బి ఉదయలక్ష్మి గారు.
ఏవైనా ఒత్తిడుల నేపథ్యంలో పోలీస్ అధికారులు వివిధ కేసులకు సంబంధించి సరైన చర్యలు తీసుకోని పక్షంలో ప్రజలు నేరుగా ఈ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ నకు ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాదులను తగుచర్యల నిమిత్తం "రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ"
సంబంధిత పోలీస్ స్టేషన్ నకు గాని, లేదా సంబంధిత పోలీస్ అధికారులకు పంపుతుంది.
రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఏర్పాటు చేయబడిన సంస్థ.
పోలీస్ విభాగంలో పారదర్శకతకు, మరింత పని మెరుగుదలకు ఈ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ పనిచేస్తుంది.
Thank You