*ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ వేళల సడలింపు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు..*
*జూన్ 20 తర్వాత, జూన్ 30 వరకూ అమలు సా.5 గంటలు కల్లా దుకాణాలు మూసివేయాలి..*
*సా. 6 గంటలనుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమలు..*
*తూ.గో. జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సడలింపు..*
*కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు కర్ఫ్యూ..*
*ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్ టైమింగ్స్ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు కోవిడ్పై సీఎం సమీక్షా సమావేశంలో సీఎం నిర్ణయం*

Thank You