No title


 *డిజిపి కార్యాలయం*

*25.02.2021*



*జాతీయ స్థాయిలో టెక్నాలజి వినియోగంలో తాజాగా మరో 15 అవార్డులను దక్కించుకున్న ఎపి పోలీస్ శాఖ.*


 *టెక్నాలజీ సభ- 2022* ప్రకటించిన అవార్డులలో 15 అవార్డులను వివిధ విభాగాల్లో కైవసం చేసుకొని, మొత్తం 165 అవార్డు లను గెలుచుకుంది.* 


 *టెక్నాలజీ వినియోగంలో జాతీయస్థాయిలో 165 అవార్డులతో మొదటి స్థానంలో నిలిచిన ఏపీ పోలీస్ శాఖ.* 


*టెక్నాలజీ వినియోగిస్తూ జాతీయ స్థాయిలో అవార్డుల దక్కించుకోవడంతో మాపై ప్రజలకు సేవ చేసే బాధ్యత మరింతగా పెంచింది.*


*పోలీస్ ప్రధాన కార్యాలయం తోపాటు వివిధ జిల్లాలో అవార్డులను సాధించిన సిబ్బందిని అభినందించిన డిజిపి.*


*జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని అభినందించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ. వైఎస్.జగన్ మోహన్ రెడ్డి.*


 *పోలీస్ ప్రధాన కార్యాలయం (8),అనంతపురం (1), చిత్తూరు (1), తిరుపతి అర్బన్ (2), కడప (1), ప్రకాశం (1), విజయవాడ సిటీ (1).

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.