*(15–12–2021) బుధవారం ఉదయం*
*అమరావతి.*
*భారతరత్న సర్ధార్ వల్లభాయి పటేల్ గారి 71వ వర్ధంతి , అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 69 వ వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో పూలుసమర్పించి నివాళులర్పించిన మన ప్రియతమ యువ ముఖ్యమంత్రి వర్యులు CM శ్రీ వైయస్.జగన్మోహన్ రెడ్డి గారు*
*కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి గారు , మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధరరావు (గిరి) గారు , ఏపీ స్టేట్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్ గారు.*
Thank You