విజయవాడ
17-07-2021
మంత్రి వెలంపల్లిని కలిసిన కార్పొరేషన్ల చైర్మన్లు
ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన అడపా శేషు, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన షేక్ అసిఫ్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా నియమితులైన బండి పుణ్యశిల విరివిరిగా బ్రహ్మణవీధిలోని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును వారి నివాసరంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
Thank You