అమరావతి....
తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీ ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
*ఈ నెల 20 తో ముగిసిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం**
*చైర్మన్ పదవీకాలం ముగియడంతో ముగిసిన ట్రస్ట్ బోర్డు కాలం*
*ఈవో చైర్మన్ గా,ఏఈవో కన్వీనర్ గా స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు*
*పాలక మండలి కి ఉన్న అన్ని అధికారాలు స్పెసిఫైడ్ అథారిటీ కి ఉంటాయని స్పష్టం చేసిన ప్రభుత్వం*
*వచ్చే నెల మొదటి వారానికి కొత్త పాలకమండలి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు*
Thank You