No title

 

*24.06.2021*

*అమరావతి*


*క్షత్రియ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినందుకు క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేసిన పలువురు క్షత్రియ నేతలు* 


*ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపిన గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ పి.వి.సూర్యనారాయణ రాజు, పాతపాటి సర్రాజు, కేకే రాజు, గాదిరాజు నారాయణ రాజు.*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.